![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgWBpuHTY-I8L7O8Cy7KhJqAiki7bJ8U8FzAZu5LX1pcGKudIaIGuupqO3SSo_3oy8taF9k1EHvAiT6V3F7aJ6Uwjt9f-QHqOt79ej0C4lZvJu4qAGAxoDrBsk9V_NslV2psl2zNNj4Q4k/s1600/2.jpg)
రవి తేజ హీరో గా పూరి జగనాథ్ దర్శకత్వంలో సినీ చిత్ర బ్యానర్ ఫై వస్తున్న చిత్రం "దేవుడు చేసిన మనుషులు ".
ఈ చిత్రం జూలై 13 న రిలీజ్ అవ్వనుంది. బిజినెస్స్ మాన్ తరువాత పూరి జగనాథ్ దర్సకత్వం లో వస్తున్న మరో చిత్రం ఈ సినిమా.
రవి తేజ కి జోడిగా ఇలియానా నటిస్తున్న 2వ చిత్రం ఇది.
ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు.
వరుస అపజయాలతో సతమతమవుతున్న రవితేజ కి ఈ సినిమా ఒక మంచి హిట్ కాబోతుంది అని సిని వర్గాల అంచనా. ఎప్పుడు కామన్ ఫిల్మ్స్ తీసే రవితేజ ఈ సినిమా తో ఆ పేరు పోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
0 comments:
Post a Comment